చిదంబరం ప్రకటనతో శాంతించిన విశాఖ విద్యార్ధులు

ఆందోళనకు తొలి అడుగు వేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయం చివరి వరకు సమైక్యాంధ్ర ఉద్యమానికి వేదికగా నిలిచింది. 12 రోజుల పాటు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా వీరిని కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించినా..వైద్యం నిరాకరించి తమ దీక్షలను కొనసాగించారు. వీరికి మద్దతుగా ఏయూ నుంచే వివిధ రాజకీయ పక్షాలు ఉద్యమాన్ని అందిపుచ్చుకున్నాయి. విద్యార్థులకు సంఘీభావం తెలిపాయి. తొలి నాలుగు రోజులు విద్యార్థులే ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. రెండు రోజులు నగర బంద్ నిర్వహించారు. విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, రవాణా, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోయాయి.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications