వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓయు, కెయుల్లో కొనసాగుతున్న దీక్షలు
కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అదనపు భద్రతా బలగాలు చేరుకున్నాయి. విశ్వవిద్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఉస్మానియాలో తెలుగుదేశం నాయకులపై జరిగిన దాడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సంఘటనపై ప్రభుత్వం సిబిసిఐడి దర్యాప్తునకు ఆదేశించింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ సంఘటనను ఖండించాయి. దాడి చేసింది తాము కాదని విద్యార్థులు జెఎసి ప్రకటించింది. దాడి చేసిన వ్యక్తులను గుర్తించారు కూడా.
Comments
Story first published: Friday, December 25, 2009, 9:56 [IST]