వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వంతెన కూలి ఏడుగురు మరణం
గాయపడిన పలువురిని ఆస్పత్రిలో చేర్చినట్లు ఆయన తెలిపారు. శిథిలాల కింద 40 మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నట్లు ఆయన తెలిపారు. వారిని వెలికి తీసేందుకు సైన్యం ముందుకు వచ్చింది. రాష్ట్ర రాజధానికి ఇది 150 కిలో మీటర్ల దూరంలో ఉంది.
Comments
Story first published: Friday, December 25, 2009, 11:24 [IST]