వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంతెన కూలి ఏడుగురు మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Jaipur
జైపూర్: రాజస్థాన్ లోని కోటలో వంతెన కూలి ఏడుగురు మరణించారు. కూలిన వంతెన శిథిలాల కింద 40 మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం గురువారం రాత్రి జరిగింది. చంబల్ నదిపై నిర్మిస్తున్న వంతెన అది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది. ఈ విషయాన్ని స్థానిక జిల్లా అడ్మినిస్ట్రేషన్ టి. రవికాంత్ చెప్పారు.

గాయపడిన పలువురిని ఆస్పత్రిలో చేర్చినట్లు ఆయన తెలిపారు. శిథిలాల కింద 40 మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నట్లు ఆయన తెలిపారు. వారిని వెలికి తీసేందుకు సైన్యం ముందుకు వచ్చింది. రాష్ట్ర రాజధానికి ఇది 150 కిలో మీటర్ల దూరంలో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X