విశాఖ-గుంటూరు- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రస్తుతం గుంటూరు మీదుగా తిరుపతికి తక్కువగా రైళ్లు ఉన్నాయని, ప్రయాణీకుల సౌకర్యార్ధం తిరుపతికి అదనంగా జనవరిలో ఒకటి, రెండవ, మూడవ శుక్రవారంలలో గుంటూరు మీదుగా వారాంతపు ప్రత్యే క రైలు నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. 0871 నంబరు రైలు 1,8,15 తేదీల్లో భువనేశ్వర్ నుంచి తిరుపతికి బయలుదేరుతుందన్నారు. ఈ అదేవిధంగా 0872 నంబరు గల తిరుపతి - భువనేశ్వర్ రైలు జనవరి 2,9,16 తేదీల్లో బయలుదేరుతుందని పేర్కొన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications