వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తాడిపత్రిలో పేలుడు: విద్యార్థి మృతి
నాటుబాంబులు పేలడంలో వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. నాటుబాంబులు పేలాయా, జిలిటెన్ స్టిక్స్ పేలాయా అనేది తెలియడం లేదు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. కొంత మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో తాడిపత్రిలో విషాద వాతావరణం నెలకొంది.
Comments
Story first published: Friday, December 25, 2009, 10:37 [IST]