వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై పిసిసి సమావేశం పెట్టండి: అనంత వెంకటరామిరెడ్డి
రాష్ట్ర విభజనపై పిసిసి పార్టీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను క్రోడీకరించి వాటిని 5వ తేదీన ఢిల్లీలో జరిగే సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి వివరించాలని ఆయన అన్నారు. కాగా, రాష్ట్ర వ్యవసాయ మంత్రి రఘువీరా రెడ్డి హైదరాబాదులోని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. తెలంగాణ మంత్రులు కూడా డి. శ్రీనివాస్ తో భేటీ అయ్యారు.
Story first published: Thursday, December 31, 2009, 11:23 [IST]