విశాఖపట్నం మహానగరంలో మరో ఫ్లై వోవర్ బ్రిడ్జి

ఈ నేపథ్యంలో చావుల మదుం బ్రిడ్జిపై ఫ్లై ఓవర్ ను నిర్మించాలని జీవీఎంసీ చాలా కాలం నుంచి కసరత్తు చేస్తోంది. రైల్వే శాఖ నుంచి ఎటువంటి అభ్యంతరం లేకపోవడంతో తక్షణమే ఈ పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందుకు రూ. 20 కోట్లు వరకు నిధులు అవసరం కాగా, మొత్తం జీవీఎంసీ భరించాల్సి ఉంది.
ప్రస్తుతం కాన్వెంట్ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ ప్రారంభమై రైల్వే స్టేషన్కు ముందు ఉన్న అల్లిపురం వెళ్లే జంక్షన్ వద్ద ముగియనుంది. 1.1 కిలోమీటర్ పొడవునా ఈ ఫ్లై ఓవర్ను నిర్మించేందుకు జీవీఎంసీ ప్రాజెక్టు అధికారులు అంచనాలు తయారుచేస్తున్నారు. ఫ్లై ఓవర్ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్ది నగరానికే తలమానికంగా తయారుచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ జంక్షన్ ను పూర్తి స్థాయిలో ఆధునికీకరణ చేయునున్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications