రచయిత్రి కుప్పిలి పద్మకు చాసో పురస్కారం

ఈనాటి యువ రచయిత్రిలు చాసో స్ఫూర్తితో రచనలు చేయాలనే ఉద్దేశంతో 1995 జనవరి 17వ తేదీ నుంచి చాసో స్ఫూర్తి పురస్కారాన్ని అందజేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంలో జన్మించి, హైదరాబాద్లో ఉంటున్న కుప్పిలి పద్మ ప్రస్తుతం ఓవర్సీస్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో క్రియేటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారని తెలిపారు. అమృత వర్షిణి అనే పుస్తక ప్రచురణతో ఆమె పాఠకుల ముందుకు వచ్చారని చెప్పారు. రచనల్లో సంభాషణలను క్లుప్తంగా, సూటిగా, పదునుగా, కళాత్మకంగా, వ్యంగ్యపూరితంగా చెప్పడం ఆమె ప్రత్యేకతని తెలిపారు.
క«థా ప్రక్రియలోనే కాక కాలమిస్టుగా, క్రియేటివ్ రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారన్నారు. జనవరి 17న విజయనగరంలోని లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో జరిగే కార్యక్రమంలో చాసో స్ఫూర్తి అవార్డు కింద పదివేల రూపాయలు నగదు, శాలువ, జ్ఞాపికలను అందజేస్తామని తెలిపారు. ఈ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిటైర్డు ప్రొఫెసర్ ఆచార్య ఎస్.గంగప్ప, కవి, విమర్శకులు, కథకుడు, భాషాపండితుడు ఇంద్రగంటి శ్రీకాంత్శర్మ, కథకుడు తుమ్మలరామకృష్ణ పాల్గొనున్నారని చెప్పారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications