రాజీనామాలపై తెలంగాణ మంత్రుల్లో విభేదాలు

తెలంగాణ మంత్రుల ఉపసంహణపై విద్యార్థి సంఘాల జెఎసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజీనామాల ఉపసంహరణ ద్వారా మంత్రులు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేశారని జెఎసి నేతలు విమర్శించారు. కాంగ్రెసు నేతలు చిత్తశుద్ధితో నిలబడడం లేదని వారన్నారు. తెలంగాణ వచ్చే వరకు రాజీనామాలు ఉపసంహరికోబోమని చెప్పిన మంత్రులు పదవులు కాపాడుకోవడానికి మాట తప్పారని వారన్నారు. మంత్రులను గ్రామాల్లో తిరగనివ్వవద్దని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications