రేపు గవర్నర్ నరసింహన్ సర్వదర్శనం

నరసింహన్ తివారీ స్ధానంలో గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన రాజ్ భవన్ కి వచ్చిన మర్నాడే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరపడం వివాదాస్పదమైంది. రాష్ట్రపతి పాలన విధించడానికే నరసింహన్ వంటి ఘటికుడిని గవర్నర్ గా పంపారన్న విశ్లేషణలు వచ్చాయి. నరసింహన్ చత్తిస్ గఢ్ గవర్నర్ గా ఆదివాసీల ఉద్యమాన్ని అణిచివేశారని, ఆయన నరహంతకుడని కొందరు మావోయిస్టు నాయకులు విమర్శించారు. నరసింహన్ గతంలో ఐపిఎస్ ఆఫీసర్ గా రాష్ట్రంలో కొంతకాలం పనిచేశారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications