రేపు గవర్నర్ నరసింహన్ సర్వదర్శనం

Narasimhan
హైదరాబాద్: కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ హైదరాబాద్‌లోనే నూతన సంవత్సర వేడుకలను జరుపుకోనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా రాజ్‌భవన్‌లో ఆయనకు శుభాకాంక్షలు తెలపవచ్చని గవర్నర్‌ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

నరసింహన్ తివారీ స్ధానంలో గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన రాజ్ భవన్ కి వచ్చిన మర్నాడే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరపడం వివాదాస్పదమైంది. రాష్ట్రపతి పాలన విధించడానికే నరసింహన్ వంటి ఘటికుడిని గవర్నర్ గా పంపారన్న విశ్లేషణలు వచ్చాయి. నరసింహన్ చత్తిస్ గఢ్ గవర్నర్ గా ఆదివాసీల ఉద్యమాన్ని అణిచివేశారని, ఆయన నరహంతకుడని కొందరు మావోయిస్టు నాయకులు విమర్శించారు. నరసింహన్ గతంలో ఐపిఎస్ ఆఫీసర్ గా రాష్ట్రంలో కొంతకాలం పనిచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+