తెగే దాగా లాగవద్దు: కెసిఆర్

తెలంగాణవారు శాంతియుతంగా ఉద్యమిస్తున్నారని, వారి పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన అన్నారు. తెలంగాణలోని ఆంధ్రుల బాగోగులను దృష్టిలో ఉంచుకుని సీమాంధ్ర నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజలను శాంతిమార్గంలో నడిపించాలని ఆయన సూచించారు. తెలంగాణది కొత్త సమస్య కాదని ఆయన అన్నారు. విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారని, వారిని కాళ్లు మొక్కి దీక్షలు విరమింపజేశామని ఆయన చెప్పారు. ప్రజలను ఉసిగొల్పడం మంచిది కాదని ఆయన అన్నారు. తమ మాటలను తెలంగాణ వ్యతిరేకులు వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. ఇరుగు పొరుగు రాష్టాలుగా ఉండబోతున్నామని, అందువల్ల సామరస్యం ఎంతైనా అవసరమని ఆయన అన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications