లగడపాటి అదృశ్యంలో పోలీసుల నిర్లక్ష్యం లేదు

దీంతో సీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, సెంట్రల్జోన్ ఏసీపీ ఆవుల సుబ్బారావు, మాచవరం సీఐ లక్ష్మీపతి, పాయకాపురం సీఐ ధర్మేంద్ర, మాచవరం క్రైం ఎస్ఐ కమలాకర్, గవర్నర్పేట ఎస్ఐ భాస్కరరావును సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సీఐడీ అదనపు డీజీ శివన్నారాయణను విచారణాధికారిగా నియమించింది. శివన్నారాయణ రెండు రోజులపాటు విచారణ జరిపి నివేదికనిచ్చారు.
దీని ఆధారంగా సస్పెన్షన్ను తొలగించాలని డీజీపీ నిర్ణయించినట్లు తెలిసింది. నాలుగు రోజుల క్రితమే సీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై సస్పెన్షన్ ను ఎత్తివేసేందుకు ముఖ్యమంత్రి కే రోశయ్య హామీ ఇచ్చారు. ఎక్కడి వారికి అక్కడే పోస్టింగ్ ఇచ్చేందుకు సుముఖతను కూడా వ్యక్తం చేశారు. సస్పెన్షన్లను ఎత్తివేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications