ఉద్యమం ఆగదు: తెలంగాణ జెఎసి

జెఎసి సమావేశంలో చేసిన తీర్మానాలను కన్వీనర్ కోదండరామ్ మీడియా ప్రతినిధులకు వివరించారు. తెలంగాణపై రాజకీయ పార్టీలను కేంద్రం చర్చలకు ఆహ్వానించడం శుభపరిణామమని ఆయన అన్నారు. బంద్ ను సంపూర్ణంగా విజయవంతం చేసినందకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయ్యే వరకు శాంతియుతంగా, పల్లె పల్లెనా ఆందోళనలు కొనసాగించాలని జెఎసి నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. శాసనసభ్యుల రాజీనామాల ఆమోదానికి స్పీకర్ పై ఒత్తిడి తేవాలనే నిర్ణయాన్ని జనవరి 5వ తేదీ వరకు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు కోదండరామ్ చెప్పారు. దానిపై 5వ తేదీ తర్వాత చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications