వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
4న సమైక్యవాదుల సీమాంధ్ర బంద్
సీమాంధ్ర శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల రాజీనామాలకు ఒత్తిడి తేవాలని కూడా జెఎసి నిర్ణయించింది. ఈ సమావేశంలో మాజీ మండలి బుద్ధప్రసాద్ తో పాటు సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. రాయలసీమ, కోస్తాంధ్రల్లోని విశ్వవిద్యాలయం విద్యార్థులు తరలి వచ్చారపు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించేందుకు సిద్ధపడుతున్నారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా మహేశ్వరరావు, కోడెల శివప్రసాదరావు వంటి తెలుగుదేశం నాయకులు కీలక పాత్ర పోషించేందుకు సిద్ధపడ్డారు.
Comments
Story first published: Saturday, January 2, 2010, 15:56 [IST]