వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యుపిలో రెండు రైళ్ల ఢీ ప్రమాదాలు
మరో ఘటనలో గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు కాన్పూర్ జిల్లాలోని పంకీ వద్ద ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టింది. ప్రయాగ్ రాజ్ చివరి భోగీ తీవ్రంగా దెబ్బ తింది. ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగ మంచు అలుముకున్న నేపథ్యంలో ఈ ప్రమాదాలు సంభవించాయి. రోడ్డు, విమాన యానాలపై కూడా పొగమంచు ప్రభావం పడింది.
Comments
Story first published: Saturday, January 2, 2010, 12:13 [IST]