వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్ధి ఘర్జనకు నల్గొండ జిల్లాలో పోలీసుల బ్రేక్

By Santaram
|
Google Oneindia TeluguNews

Students
నల్గొండ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే విద్యార్థిగర్జన సభలో పాల్గొనేందుకు బయలుదేరిన విద్యార్థులను సూర్యాపేట సమీపంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థులు తొమ్మిదో నెంబర్‌ జాతీయ రహదారిపై బైఠాయించడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి.

తెలంగాణకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారం మధ్యాహ్నం విద్యార్ధి గర్జన జరగనుంది. విద్యార్థి జేఏసీ నిర్వహించనున్న ఈ మహాసభలో పాల్గొనేందుకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు తరలివస్తున్నారు. విద్యార్థి గర్జనకు భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యాంపస్‌లో భారీగా భద్రతా బలగాలు మొహరించారు. విద్యార్థి గర్జన సందర్భంగా ఓయూ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X