బంద్ ల వల్లే ఆర్టీసి చార్జీల పెంపు: జెసి దివాకర్ రెడ్డి

ఆర్టీసి చార్జీల పెంపును ప్రభుత్వ విప్ శైలజానాథ్ కూడా వ్యతిరేకించారు. పెంపు వల్ల సామాన్యుడిపై పెను భారం పడుతుందని ఆయన అన్నారు. పెంపుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన కోరారు. చార్జీల పెంపును మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ కూడా నిరసించారు. ప్రతిపక్షాలు మాత్రమే అప్పుడే ఆందోళనలకు దిగాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ బస్ డిపోల వద్ద ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications