వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
22 గంటల ఎదురుకాల్పులు: ఇద్దరు హతం
ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకతను స్థానికుడైన ఉస్మాన్ కాగా, మరొకతను పాకిస్తానీ అని తెలుస్తోంది. 2007 అక్టోబర్ నుంచి శ్రీనగర్ లో ఇది తొలి ఫిదాయీ దాడి. ఉగ్రవాదులు సిఆర్పిఎఫ్ అధికారులను లక్ష్యంగా చేసుకుని పికెట్ పై దాడి చేశారు. ఈ దాడిలో ఒక పోలీసు మరణించాడు. వెంటనే భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. హోటళ్లోకి వెళ్లి ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరుపుతున్నారు. హతమైన ఇద్దరు ఫిదాయిలు కూడా లష్కరే తోయిబాకు చెందినవారని అధికారులు చెప్పారు.
Comments
Story first published: Thursday, January 7, 2010, 15:12 [IST]