వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై నిర్ణయానికి రాలేని క్యాబినెట్
తెలంగాణపై శనివారం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోకపోవడానికి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం లేకపోవడం కూడా ఒక కారణమని చెబుతున్నారు. చిదంబరం తమిళనాడు పర్యటనకు వెళ్లారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Comments
Story first published: Saturday, January 9, 2010, 15:20 [IST]