వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిత్రగుప్తుడి వ్యాఖ్య సరి కాదు: దానం నాగేందర్
తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధంగా ఉన్న సమయంలో దామోదర్ రెడ్డి అలా మాట్లాడడం మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కేంద్ర ప్రభుత్వం బావిస్తోందని, విద్యార్థుల చదవులు పాడవుతాయని బాధపడుతోందని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ రాజశేఖర రెడ్డికి అభిమానులున్నారని, అభిమానం ఉన్నప్పుడు ఆవేశం ఉంటుందని, దాన్ని వేరేవాళ్లకు అంటగట్టడం సరికాదని ఆయన అన్నారు. దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
Story first published: Saturday, January 9, 2010, 13:45 [IST]