జర్నలిస్టుల అరెస్టుపై రాష్ట్రవ్యాప్త నిరసన

ప్రెస్ అకాడమీ చైర్నన్ అమర్, ఐజెయు నాయకుడు కె. శ్రీనివాస్ రెడ్డి శనివారం ఉదయం ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలిశారు. టీవీ5 జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసిన తీరుపై శ్రీనివాస్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. నేరస్థుల మాదిరిగా వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారని ఆయన విమర్శించారు. టీవీ చానెల్ ప్రసారం చేసిన వార్తాకథనం జోలికి తాను వెళ్లడం లేదని, జర్నలిస్టులను అరెస్టు చేసి తీరును మాత్రమే ప్రశ్నిస్తున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications