రామోజీ రావు, చంద్రబాబు నయుడులపై సాక్షి అటాక్

భావోద్వేగాల వేడిలో ఒక సంస్థ కార్యాలయాలపై జరిగిన దాడులను దాడులను వైయస్ జగన్ కూడా ఖండించారని రాసుకుంది. వైయస్ కుటుంబం పట్ల నరనరానా విద్వేషాన్ని నింపుకున్న ఆ రెండు పత్రికలు, చంద్రబాబు ఆ అంశాన్ని విస్మరించి నిరాధారమైన ఆరోపణలు చేసినట్లు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా వైయస్ జగన్ హస్తం ఉందంటూ దాడి చేయడం వెనక ఎల్లో మీడియా, తెలుగుదేశాధినేత కుట్ర ఉందనే విషయం మాత్రం మరోసారి సుస్పష్టమైందని రాసింది.












Click it and Unblock the Notifications