చిత్తూరు జిల్లా కల్కి ఆశ్రమంలో మిస్టరీ మరణాలు

హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోగా కొనఊపిరితో వికాస్ కనిపించాడు. పవన్ అప్పటికే మరణించాడు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా వీరిద్దరిని ఆశ్రమ అంబులెన్స్లో సూళ్లూరుపేటకు తరలించారు. పవన్ శవాన్ని ఇంటి వద్ద దింపేసి, వికాస్ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. కానీ, రాత్రి 9-15 గంటల సమయంలో ఇద్దరిని అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకొచ్చారని అప్పటికే వారు మృతిచెందడంతోచికిత్స చేయలేదని ఆసుపత్రి వైద్యులు సాయిబాబా, మస్తానమ్మ తెలిపారు.












Click it and Unblock the Notifications