తెలుగుదేశం తెలంగాణ నేతలతో చంద్రబాబు భేటీ

ఇలా ఉండగా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాలు ఆమోదించాలని, రాజీనామాలు ఆమోదించే విషయంలో స్పీకర్ రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరిస్తున్నారని ఆపార్టీ ఢిల్లీ చర్చల ప్రతినిధి రేవూరి ప్రకాష్రెడ్డి వరంగల్లో ఆరోపించారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఇబ్బందిలేకుండా మేడారం జాతరకు వెళ్లే బస్సులకు మినహాయింపు నిచ్చినట్లు రాజకీయపార్టీల జేఏసీ తరుపున రేవూరి ప్రకటించారు.












Click it and Unblock the Notifications