వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గవర్నర్ గా నరసింహన్ ప్రమాణం
నరసింహన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి కె.రోశయ్య, పలువురు మంత్రులు, శాసనసభ్యులు హాజరయ్యారు. నరసింహన్ ను రోశయ్య అభినందించారు. గురువారం రాత్రి నరసింహన్ హైదరాబాదుకు వచ్చారు. హైదరాబాదులోని విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి రోశయ్య స్వాగతం పలికారు.
Comments
Story first published: Friday, January 22, 2010, 13:56 [IST]