తెలంగాణ కమిటీకి అగర్వాల్ నేతృత్వం

మరో వైపు తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మధు యాష్కీ, మందా జగన్నాథం, వివేక్ మంగళవారం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కనసాగింపునకే కమిటీ వేస్తున్నారని వారంటున్నారు. కేంద్ర ప్రభుత్వం విధివిధానాల రూపకల్పనపై విస్తృతంగా చర్చలు జరుపుతోంది. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ కమిటీ విధివిధానాలపై మంగళవారం చర్చించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications