వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమిటీ ఆమోదయోగ్యమే: కావూరి సాంబశివ రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavuri Sambhasiva Rao
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ ఇరు పక్షాలకు ఆమోదయోగ్యంగా ఉందని కాంగ్రెసు కోస్తాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు అన్నారు. రాష్ట్రంలో ఇకపై ఆందోళనలు, నిరసనలు అక్కరలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తే కమిటీ తన పని తాను చేసుకుంటుందని ఆయన అన్నారు.

అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల అభిప్రాయాలు తీసుకోవాలన్న తమ విజ్ఞప్తి మేరకే కమిటీ ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. అయితే తాము దీన్ని తమ విజయంగా భావించడం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X