ఏప్రిల్ 2 నుంచి వైయస్ జగన్ రాష్ట్ర పర్యటన

ఈ కార్యక్రమంలో మంత్రులు గల్లా అరుణ, అహ్మదుల్లా, ఎమ్మెల్సీ వైయస్ వివేకానందరెడ్డి, జిల్లాపరిషత్ చైర్పర్సన్ జ్యోతిరెడ్డి, నగర మేయర్ రవీంద్రనాథ్ తదితరులు ప్రసంగించారు.మహానేతకు అందరూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications