వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్
వైయస్ జగన్ కడప జిల్లా పర్యటన మూడురోజుల పాటు ఉంటుంది. లింగాల మండలం కర్ణపాపాయపల్లె గ్రామానికి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థిని హేమావతి కుటుంబ సభ్యులను ఎంపీ వైయస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. చదువులో వెనుకపడ్డానని జనవరి 29న హేమావతి ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎంపీ జగన్ మంగళవారం ఆ గ్రామానికి వెళ్లారు. కుమార్తె మృతితో దుఃఖ సాగరంలో మునిగిన పులివెందుల మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఎం.నాగశేషులరెడ్డి, ఆయన సతీమణి సుకన్యను ఓదార్చి ధైర్యం చెప్పారు.
Comments
Story first published: Wednesday, February 3, 2010, 16:16 [IST]