ముస్లిం గర్జనకు కెసిఆర్, గద్దర్, సభ సక్సెస్

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ ముస్లిం గర్జన ఆదివారం నిజాం కళాశాలలో జరుగుతోంది. జమతే హిందూ సంస్థ ఆధ్వరంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్‌ ప్రోఫెసర్‌ కోదండరాం, ప్రజాయుద్ధ నౌక గద్ధర్‌ హాజరయ్యారు. ఈ సభకు తెలంగాణ నుంచి ముస్లిములు వేలాదిగా తరలివచ్చారు. ఈ సభలో గద్ధర్‌ పాటలు పాడి ఆహూతులను ఉత్సాహపరిచారు. ఈ సభకు వేలాదిమంది ముస్లీం మహిళలు హాజరుకావడంపై తెలంగాణ నాయకులు ఆనందం వ్యక్తంచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+