వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్ చే కొయ్యూరు మండలాధ్యక్షుడి కిడ్నాప్
మండలంలోని అసకపల్లి సున్నంబట్టీలు వద్ద ఆదివారం జరుగనున్న పసలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు హాజరవుతారని జిల్లా యువజన కాంగ్రెస్ సెక్రటరీ కాపుశెట్టి శేషు శనివారం విలేకరులకు తెలిపారు. ఈ ఉత్సవానికి మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, పరవాడ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.అదీప్రాజు తదితరులు హాజరవుతారని తెలిపారు.
Comments
Story first published: Sunday, February 7, 2010, 12:52 [IST]