వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్ చే కొయ్యూరు మండలాధ్యక్షుడి కిడ్నాప్

By Santaram
|
Google Oneindia TeluguNews

Naxals
విశాఖపట్నం: మావోయిస్టులు కొయ్యూరు మండలంలో ఇద్దరిని కిడ్నాప్‌ చేశారు. దాదాపు పది మంది మావోయిస్టులు కొయ్యూరు మండలాధ్యక్షుడు సోలె సోమయ్యని, అతని అనుచరుడు బాలయ్యను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. జిల్లా మంత్రి బాలరాజు నేడు మరో పనిమీద జిల్లాకు వస్తున్నారు.

మండలంలోని అసకపల్లి సున్నంబట్టీలు వద్ద ఆదివారం జరుగనున్న పసలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు హాజరవుతారని జిల్లా యువజన కాంగ్రెస్‌ సెక్రటరీ కాపుశెట్టి శేషు శనివారం విలేకరులకు తెలిపారు. ఈ ఉత్సవానికి మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, పరవాడ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎ.అదీప్‌రాజు తదితరులు హాజరవుతారని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X