వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెల్లూరు జిల్లాలో 1000 కోట్లతో గ్లాస్ ఫ్యాక్టరీ

By Santaram
|
Google Oneindia TeluguNews

Nellore
నెల్లూరు: నెల్లూరు జిల్లా నాయుడుపేటలో గ్లాస్‌ తయారీ కేంద్రం ఏర్పాటుకు హిందుస్థాన్‌ నేషనల్‌ గ్లాస్‌ కంపెనీ ముందుకొచ్చింది. వెయ్యికోట్ల పెట్టుబడితో గ్లాస్‌ ప్లాంట్‌ను ఏప్రిల్‌లో స్థాపించాలని కంపెనీ నిర్ణయించింది. ప్రభుత్వ పరంగా అన్నివిధాల సాయం అందిస్తామని ముఖ్యమంత్రి రోశయ్య కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

తొలివిడతగా రూ.480 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రోజుకు 600 టన్నుల గ్లాస్‌ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. 2012 నాటికి ప్లాంట్‌ నిర్మాణం పూర్తికానుందని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X