కృష్ణాజిల్లా అభివృద్ధిపై 16 న సిఎం సమీక్ష

రాజధానిలో జరిగే సీఎం సమీక్షకు జిల్లా మంత్రి కేపీ సారథి, ఇన్చార్జిమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, శాసన సభ్యులు, కలెక్టరు హాజరవుతారు. ప్రగతి నివేదికలపై సీఎం ఏవైనా సందేహాలు వ్యక్తం చేస్తే వెంటనే నివృత్తి చేయడానికి వీలుగా విజయవాడలోని వీడియో కాన్ఫరెన్స్హాలులో జిల్లా అధికారులను అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే కలెక్టర్ రోజుకో ప్రభుత్వశాఖను సమీక్షిస్తూ నోట్స్ తయారు చేస్తున్నారు. దాదాపు అన్ని శాఖల ప్రగతి, ఎదురవుతున్న సమస్యలపై పూర్తిగా అవగాహన పెంచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications