రైల్వే ట్రాక్ ను పేల్చేసిన మావోయిస్టులు

సంఘటనలో ప్రాణాపాయం సంభవించినట్లు సమాచారం లేదు. పేలుడు పదార్థాలను ఈ మార్గంలో ఆ పైన కూడా పెట్టి ఉంటారని పాండా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టులు బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో శనివారంనాటి నుంచి 72 గంటల బంద్ కు పిలుపునిచ్చారు. తమపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ హంట్ కు నిరసనగా మావోయిస్టులు ఈ బంద్ ను తలపెట్టారు.












Click it and Unblock the Notifications