వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంచి విద్యను అందించాలి: గవర్నర్
దేశం యావత్తూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల వైపు చూస్తోందని, వారిని సరైన మార్గంలో నడిపే బాధ్యత విసీలదేనని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయాలు డిగ్రీలు ఇచ్చే సంస్థలే కాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దే సంస్థలుగా కూడా పని చేయాలని ఆయన అన్నారు. గుర్తింపు లేని కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Story first published: Monday, February 8, 2010, 16:04 [IST]