వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాల వల్ల సమస్య పరిష్కారం కాదు:పురంధేశ్వరీ

By Santaram
|
Google Oneindia TeluguNews

Purandareswari
హైదరాబాద్‌: తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలన్నదే నా అభిమతమని కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరీ అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు రాజీనామాల చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని ఆమె తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ సమగ్ర దర్యాప్తు చేస్తుందన్న నమ్మకం ఉందని కేంద్రమంత్రి చెప్పారు.

దగ్గుబాటి కుటుంబం సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందన్న విషయం తెలిసిందే. కోస్తాంధ్రలోని కమ్మవారు కట్టకట్టుకుని సమైక్యాంధ్ర కోసం కృషి చేస్తున్నారన్న విషయం కూడా తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X