వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటో- లారీ ఢీకొని నలుగురు మృతి, 8 మందికి గాయాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Nalgonda Dist
నల్గొండ: నల్గొండ జిల్లా నకిరేకల్‌ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఎనిమిదిమంది గాయపడ్డారు. ఆటో-లారీ ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. దాంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

లారీ డ్రైవర్ ది తప్పా, ఆటో డ్రైవర్ ది తప్పా అన్న విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేకపోతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు రేపటికి కానీ లభ్యమయ్యే అవకాశం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X