వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లింలకే కాదు, అందరికీ రక్షణ: అసెంబ్లీలో రోశయ్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: ముస్లింలకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి రోశయ్య అసెంబ్లీలో అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాల నుంచి ముస్లింలకు రక్షణ కల్పించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ మంగళవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ముస్లింలపై దాడుల ఘటనపై ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రస్తావించారు.

దీనిపై ముఖ్యమంత్రి రోశయ్య వివరణ ఇస్తూ ముస్లింలకే కాదని, రాష్ట్ర ప్రజలందరికీ రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. దాడి ఘటనపై విచారణ జరిపి దోషులను చట్టపరంగా శిక్షిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కాగా ఓయూ ఘటనపై ప్రశ్నోత్తరాల అనంతరం చర్చకు అవకాశం కల్పిస్తామని స్పీకర్‌ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X