వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవహక్కుల కమిషన్ ఎదుట ఎకె ఖాన్ హాజరు

By Santaram
|
Google Oneindia TeluguNews

AK Khan
హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌ ఘటనకు సంబంధించిన కేసులో హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ ఏకే ఖాన్‌ మానవ హక్కుల కమిషన్‌ ముందు హాజరు అయ్యారు. ఈ సంఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. డిజిపి గిరీష్ కుమార్ కు న్యాయమూర్తులు చివాట్లు పెట్టారు.

ఓయూ ఘటనకు బాధ్యులైన 31 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై పోలీస్‌ ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. హెడ్‌ క్వార్టర్స్‌లోనే ఉండాలని స్పష్టం చేశారు. తదుపరి ఆదేశాలు అందేవరకూ హెడ్‌ క్వార్టర్స్‌ వదిలి వెళ్లొదంటూ జవాన్లకు ఆదేశాలు జారీ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X