ఇండియానా
పోలీస్:
అమెరికాలో
జరిగిన
ఒక
రోడ్డు
ప్రమాదంలో
మన
రాష్ట్రానికి
చెందిన
యువశాస్త్రవేత్త
వావిలాల
చంద్రశేఖర్(36)
మృతి
చెందారు.
లూసియానా
రాష్ట్రంలోని
న్యూ
ఓర్లియన్స్
పట్టణంలో
ఈ
ప్రమాదం
జరిగింది.
ఒంగోలుకు
చెందిన
ఆయన
స్థానిక
టులన్
విశ్వవిద్యాలయంలో
పరిశోధక
విద్యార్థిగా
ఉన్నారు.
శనివారం
ఉదయం
సైకిల్పై
వర్శిటీకి
వెళుతున్న
చంద్రశేఖర్ను
వెనుక
నుంచి
ఓ
కారు
ఢీకొట్టడంతో
అక్కడికక్కడే
మరణించారు.