ఉస్మానియాలో నక్సలైట్లు లేరు: విసి

ప్రత్యేక తెలంగాణను కోరుకుంటూ యాదయ్య అలియాస్ యాదగిరి అనే విద్యార్థి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టడం... ఉస్మానియాను మరోసారి ఆందోళనా పథంలోకి నెట్టింది. ఓయూ విద్యార్థి ఐకాస తలపెట్టిన 'అసెంబ్లీ ముట్టడి' రోజునే జరిగిన ఈ ఘటన మరింత ఉద్విగ్న పరిస్థితులకు దారితీసింది.
విద్యార్థి ఆత్మహత్యాయత్నం విషయం తెలిసిన వెంటనే ఉస్మానియా పరిసరాల్లో నిరసనలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఒక దశలో పోలీసులూ, విద్యార్ధులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లను, భాష్ప వాయువునూ ప్రయోగించాల్సి వచ్చింది. రెచ్చిపోయిన విద్యార్థులు తార్నాక బస్స్టాప్నకు నిప్పు పెట్టారు. రాత్రి 8 గంటల వరకూ కూడా ఓయూ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications