తెలంగాణ ప్రస్తావన లేకపోవడంతో నిరాశ: కాకా

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని డిసెంబర్ 9వ తేదీ చిదంబరం ప్రకటనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎంతో బాధపడుతున్నారని ఆయన అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. అత్మహత్యలు పరిష్కారం కాదని, పోరాడి తెలంగాణను సాధించుకోవాలని ఆయన సూచించారు. శ్రీకృష్ణ కమిటీ తన పని తాను చేస్తుందని, తన లాంటి నేత వారి ముందుకు వెళ్తే అది అవమానమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications