కోదండరామ్ పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిందులు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు కె చంద్రశేఖర రావు, హరీష్ రావు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుండడం వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన విమర్సించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యాదగిరి ఆత్మహత్య అందరినీ కలచివేసిందని ఆయన అన్నారు. తెలంగాణ వస్తే కుటుంబానికి ఒక ఉద్యోగం, మూడు ఎకరాల భూమి ఇస్తామని ఆశ పెట్టడం వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలకు కెసిఆర్ బాధ్యత వహించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications