మంత్రి బొత్సపై సమైక్యవాదుల ఆగ్రహం

సమైక్యాంధ్ర స్ఫూర్తిని బొత్స సత్యనారాయణ కించపరిచారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సమైక్య ఉద్యమానికి బలం ఉందని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. కాగా, బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను తెలంగాణ నాయకులు స్వాగతిస్తున్నారు.












Click it and Unblock the Notifications