వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసెంబ్లీని తాకిన పెట్రో సెగలు
శాంతించాల్సిందిగా స్పీకర్ చేసిన సూచనను ప్రతిపక్షాల సభ్యులు పట్టించుకోలేదు. చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టాయి. పెట్రో ధరల పెంపుతో ప్రభుత్వం పేదల నడ్డి విరిచిందని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. పెట్రో ధరల పెంపు వల్ల ధరలు పెరగవనే వాదనలో నిజం లేదని ఆయన అన్నారు. సద్గుమణగకపోవడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అంతకు ముందు ప్రతిపక్షాల సభ్యులు వినూత్న నిరసన ద్వారా అసెంబ్లీకి చేరుకున్నారు. లోకసత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ నడుచుకుంటూ సభకు వచ్చారు.
Comments
Story first published: Tuesday, March 2, 2010, 9:58 [IST]