ఎడ్లబండిపై అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు

పెట్రో ధరల పెంపును తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తామని చంద్రబాబు మీడియా ప్రతినిధులతో చెప్పారు. పెట్రో ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచిందని ఆయన వ్యాఖ్యానించారు. పెట్రో ధరల పెంపుపై ప్రధాని మన్మోహన్ ఇచ్చిన వివరణను ఆయన ఖండించారు. బిజెపి శాసనసభ్యుడు జి కిషన్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. బైక్ ను తోసుకుంటూ ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications