సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసిలో చిచ్చు?
తాము ఐక్యంగానే సమైక్యాంధ్రను సాధించుకుంటామని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర వెనకబడిందని, ఆంధ్రలోనూ వెనకబడిన ప్రాంతాలున్నాయని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను కాంగ్రెసు అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ విద్యార్థులు కొంత మంది అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రం విభజనను కోరుకుంటే మాత్రం తప్పని వారంటున్నారు. విద్యార్థుల మధ్య చిచ్చు రేగడంతో విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అదనపు పోలీసు బలగాలను విశ్వవిద్యాలయంలో దింపారు. మాటల్లో విద్యార్థులు రెండుగా చీలిపోయినప్పటికీ పూర్తిగా విభేదాలు బహిరంగం కావడం లేదని కోస్తాంధ్ర మీడియా వ్యాఖ్యానిస్తోంది.
Comments
సమైక్యాంధ్ర విశాఖపట్నం విద్యార్థులు బొత్స సత్యనారాయణ united andhra vishakhapatnam students botsa satyanarayana
Story first published: Tuesday, March 2, 2010, 12:39 [IST]