రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం: జగన్

యువతకు అది చేశాం, ఇది చేశామని రాజకీయ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారే గానీ నిజంగా యువతను గుర్తించి వారికి మేలు చేసినవారు ఎవరైనా ఉన్నారంటే అది దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రమేనని ఆయన ఆయన అన్నారు. చదువు కోసం, అనారోగ్యానికి గురైనప్పుడు చికిత్స కోసం అప్పులు చేస్తుంటారని, ఈ రెండు విషయాల్లో ఆర్థికంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా వైయస్ ఏర్పాట్లు చేశారని, ఈ రకంగా చేసినవారెవరూ లేరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications