తెలంగాణపై నెహ్రూ ప్రకటనకు 54 ఏళ్ళు
ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జవహార్లాల్ నెహ్రూ పై విధంగా ప్రకటించారన్నారు. నెహ్రూ ప్రకటన చేసి 54 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం నిజామాబాద్లోని రాజీవ్ ఆడిటోరియంలో జేఏసీ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ హాజరవుతారన్నారు. మాజీ ప్రధాని చేసిన ప్రకటనను గౌరవించి తెలంగాణ ఏర్పాటు చేయాలన్నారు. నెహ్రూ ప్రకటనకు సాక్షిగా ఉన్న చౌట్ పల్లి హన్మంత్ రెడ్డి, మనవడు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తెలంగాణ కోసం కృషి చేస్తున్నారన్నారు.
Comments
Story first published: Friday, March 5, 2010, 16:05 [IST]