వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హనుమాన్ జంక్షన్ లో పట్టపగలు చోరీ
ఇంట్లో ఉన్న ఎటిఎం కార్డులు తీసుకొని, వాటి పాస్వర్డ్ కూడా తెలుసుకొని వెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ చోరీ జరిగింది. దుండగులు పారిపోయిన తరువాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దుండగులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.
Comments
Story first published: Sunday, March 7, 2010, 10:25 [IST]